ఇద్దరి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి: RSP

54చూసినవారు
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి వాహనం ఢీకొని మృతి చెందిన పబ్బతి నరేష్, బైరపాక పరుశరాములు కుటుంబాలని నాగర్‌కర్నూల్ BRS ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. అనంతరం RSP మాట్లాడుతూ.. 'ప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. బాధితుల పిల్లలను కసిరెడ్డి నారాయణరెడ్డి తన అసెంబ్లీ నిధుల నుండి చదివించాలి' అని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్