దేవరగట్టులో ఆచారంగా ఐదు చుక్కల రక్త తర్పణం

51చూసినవారు
దేవరగట్టులో ఆచారంగా ఐదు చుక్కల రక్త తర్పణం
దేవరగట్టు పైకి వచ్చిన తర్వాత వేలాదిమంది జనంతో రాక్షస సంహారానికి మల్లేశ్వర స్వామి వెళతారు. సంహారానికి ముందు మీకు చివరి కోరిక ఏంటి అని మల్లేశ్వర స్వామి రాక్షసులను అడుగుతారు. తమకు నరబలి కావాలని రాక్షసులు కోరుతారు. అలా కుదరదని చెప్పి.. ఐదు చుక్కల రక్తం గురవయ్య ఇచ్చిన తర్వాత రాక్షస సంహారం జరుగుతుంది. ఆ ఐదు చుక్కల రక్తమే ప్రతిసారి కర్రల ఉత్సవంలో రక్తంగా చిందడం జరుగుతుంది. ఇది ఇక్కడి ఆనవాయతీ అని స్థానికులు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్