జలపాతంలో కొట్టుపోయిన ఫ్యామిలీ.. ఇద్దరు మృతి (వీడియో)

51చూసినవారు
మహారాష్ట్ర లోని పూణేలో తీవ్ర విషాద ఘటన జరిగింది. అక్కడి లోనావాలాలోని భూషి డ్యామ్ వద్ద జలపాతంలో ఆడుకుంటూ ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో పిల్లలు మరియు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలు ఇద్దరు మహిళలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్