ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

9118చూసినవారు
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం అర్థరాత్రి రోడ్డు పక్కన గుడిసెలో నివసిస్తున్న ఓ కుటుంబంపై ఇసుక లోడు ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్