టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

71చూసినవారు
టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులను సురేష్(31), సాయన్న(45)గా గుర్తించారు. మృతదేహాలను బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్