హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి (వీడియో)

92213చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో హైవేపై ఓ ప్రైవేట్ స్లీపర్ బస్సు ప్రమాదవశాత్తు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్