నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, బైక్ ఢీకొట్టుకోవడంతో ముగ్గురు మరణించగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.