ఇండోనేసియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష

83చూసినవారు
ఇండోనేసియాలో ముగ్గురు భారతీయులకు మరణశిక్ష
సింగపూర్ జెండా ఉన్న ఓడలో మాదకద్రవ్యాలు తరలిస్తూ భారతీయులు రాజు ముత్తుకుమారన్, సెల్వదురై దినకరన్, గోవిందసామి విమలకంధన్‌లు ఇండోనేషియా పోలీసులకు పట్టుబడ్డారు. పక్కా సమాచారం ఆధారంగా సోదాలు నిర్వహించి 106 కేజీల మాదకద్రవ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విచారణకు నిందితులు హాజరుకాలేదు. దీంతో వారికి మరణశిక్ష పడే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 15న తీర్పు వెలువడనుంది.

సంబంధిత పోస్ట్