ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి (వీడియో)

198854చూసినవారు
ఢిల్లీ అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం సాయంత్రం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది మరణించారు. ఫ్యాక్టరీలో పేలుడు తర్వాత భారీ మంటలు రావడంతో దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని కప్పేసింది. అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడు కారణంగా సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్