రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం.. భారీగా ఎగసిపడుతున్న మంటలు (వీడియో)

67చూసినవారు
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని చెంబుర్‌ రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగింది. మంటలను ఆర్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్