జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలు

59చూసినవారు
జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పతకం సాధించిన తొలి భారతీయురాలు
జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పతకం సాధించిన మొదటి భారతీయ జిమ్నాస్ట్‌‌గా అరుణా రెడ్డి నిలిచారు. క్రీడాకారుల వెనుక ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయి. 2018లో జరిగిన ప్రపంచకప్‌లో మహిళల వాల్ట్‌లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఈ అవార్డును సంపాదించేందుకు ఆమె 13 ఏళ్లకు పైగా శిక్షణ తీసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఈ జిమ్నాస్టిక్‌కి కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా ఉంది.

సంబంధిత పోస్ట్