కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో భార‌తీయ డైరెక్ట‌ర్‌కు ఫ‌స్ట్ ప్రైజ్‌

66చూసినవారు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో భార‌తీయ డైరెక్ట‌ర్‌కు ఫ‌స్ట్ ప్రైజ్‌
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత్‌కు అవార్డు లభించింది. మైసూరుకు చెందిన చిత్ర నిర్మాత చిదానంద ఎస్ నాయక్‌కు అవార్డు లభించింది. సన్‌ఫ్లవర్స్ సినిమా లా సినీఫ్ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో టీవీవిజన్ విభాగంలో ఒక సంవత్సరం కోర్సు చేశారు. అందులో భాగంగా వచ్చిన సన్ ఫ్లవర్స్ చిత్రానికి ఆ అవార్డు దక్కింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్