తెలుగు రాష్ట్రాలకే తొలి వందేభారత్ స్లీపర్!

83చూసినవారు
తెలుగు రాష్ట్రాలకే తొలి వందేభారత్ స్లీపర్!
తెలుగు రాష్ట్రాలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్. త్వరలో ప్రారంభించే వందేభారత్ స్లీపర్ ను తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మేరకు రైల్వే శాఖకు తాజాగా ప్రతిపాదనలు అందించారు. ఆగస్టు 15న తొలి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించారు. వందేభారత్ స్లీపర్ తో పాటుగా మరో వందేభారత్ ను తెలుగు రాష్ట్రాలకు కేటాయించేలా కసరత్తు జరుగుతోంది.అందుతున్న సమాచారం మేరకు సికింద్రాబాద్ - ముంబాయి మధ్య ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్