ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి ముందు జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

54చూసినవారు
ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి ముందు జమ్మూకాశ్మీర్‌లో ఐదుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలతో శనివారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కథువా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో శుక్రవారం రాత్రి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ దోడా జిల్లాలో ప్రధాని మోదీ ప్రచారం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్