మళ్లీ వరద బీభత్సం.. 15 మంది మృతి

62చూసినవారు
మళ్లీ వరద బీభత్సం.. 15 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్‌ను మళ్లీ భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే అక్కడ వరదల కారణంగా వందల మంది మృత్యువాతపడ్డారు. అనేక భవనాలు, పంటలు నాశనమయ్యాయి. ఈశాన్య ప్రాంతాలైన బదక్షన్, బగ్లాన్ ఫ్రావిన్సుల్లో భారీ వరదలు సంభవించాయి. బదక్షాన్ రాజధాని ఫైజాబాద్‌లో వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన 10 మంది సహా 15 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్