ఫుడ్ సేఫ్టీ దాడులు.. కుళ్లిన పదార్థాలు సీజ్

68చూసినవారు
ఫుడ్ సేఫ్టీ దాడులు.. కుళ్లిన పదార్థాలు సీజ్
హైదరాబాద్ లోని మాదాపూర్ రామేశ్వరం కేఫ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ సప్లై చేస్తునట్లు వారు గుర్తించారు. కుళ్లిపోయిన పదార్థాలను సీజ్ చేశారు. కేఫ్ కిచెన్ మొత్తం అపరిశుభ్రంగా ఉందని తేల్చిచెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్