ఇంటెల్‌ ఇండియా మాజీ చీఫ్‌ అవతార్‌ సైనీ కన్నుమూత

80చూసినవారు
ఇంటెల్‌ ఇండియా మాజీ చీఫ్‌ అవతార్‌ సైనీ కన్నుమూత
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్‌ ఇండియా మాజీ చీఫ్‌ అవతార్‌ సైనీ (Avtar Saini) (68) గురువారం ఉదయం కన్నుమూశారు. నవీ ముంబయి టౌన్‌షిప్‌లో సైక్లింగ్‌ చేస్తున్న సమయంలో ఓ క్యాబ్‌ వచ్చి ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్