మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

76చూసినవారు
మొదటి ఓటు వేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సూర్యాపేట జూనియర్ కళాశాలలోని 457వ బూత్ లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి మొట్ట మొదటగా హక్కును వినియోగించుకున్నారు. బూత్ లో మొత్తం 673 ఓటర్లు ఉండగా పోలింగ్ ప్రారంభ సమయానికి వచ్చి జగదీష్ రెడ్డి మొట్టమొదటగా ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్