మాజీ ఎంపీ జగన్నాథం నామినేషన్ తిరస్కరణ

28321చూసినవారు
మాజీ ఎంపీ జగన్నాథం నామినేషన్ తిరస్కరణ
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంకు షాక్ తగిలింది. బీఎస్పీ తరఫున ఆయన దాఖలు చేసిన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. గడువు ముగిసేలోగా బీఫామ్ సమర్పించక పోవడంతోనే తిరస్కరించినట్లు చెప్పారు. నాగర్ కర్నూల్ టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. కాగా జగన్నాథం 4 సార్లు ఎంపీగా గెలిచారు.

సంబంధిత పోస్ట్