ఆర్చరీలో అదరగొట్టిన జ్యోతి జట్టు

74చూసినవారు
ఆర్చరీలో అదరగొట్టిన జ్యోతి జట్టు
ఆర్చరీ వరల్డ్ కప్ లో భారత మహిళల కాంపౌండ్ జట్టు మరోసారి అదరగొట్టింది. తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామిలతో కూడిన భారత జట్టు వరుసగా మూడో బంగారు పతకాన్ని సాధించింది. ఇప్పటికే రెండు దశల్లో స్వర్ణం గెలిచిన జ్యోతి జట్టు..తుర్కియేలో జరుగుతున్న స్టేజ్-3లోనూ గోల్డ్ మెడల్ దక్కించుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి త్రయం ఎస్టోనియా టీమ్ ను ఓడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్