సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా

77చూసినవారు
సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం వాయిదా
అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం మరోసారి వాయిదా పడింది. ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మోర్ ఈ నెల 26న ల్యాండ్ కావాల్సి ఉండగా, అంతరిక్ష నౌకలో సమస్య తలెత్తడంతో నాసా తిరుగు ప్రయాణాన్ని వాయిదా వేసింది. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 2న అవి భూమికి చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 14న భూలోకానికి రావాల్సి ఉంది. కానీ అంతరిక్ష నౌకలో హీలియం లీకేజీ కారణంగా ఈ నెల 26కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్