ఓటు వేసిన మాజీ ప్రధాని షరీఫ్

77చూసినవారు
ఓటు వేసిన మాజీ ప్రధాని షరీఫ్
పాకిస్థాన్ ముస్లిం లీగ్ చీఫ్, దేశ మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లాహోర్‌లోని మోడల్ టౌన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ దేశ భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉందన్నారు. ఓటింగ్‌కు సంబంధించిన భద్రాతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాత్కాలిక కేంద్రమంత్రి ముర్తజా సోలంగి ఇస్లామాబాద్‌లోని ఎన్-46లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్