వెలుటూరు లో ఘనంగా సావిత్రి బాయి పూలే వర్ధంతి

1549చూసినవారు
వెలుటూరు లో ఘనంగా సావిత్రి బాయి పూలే వర్ధంతి
మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే అని కార్యదర్శి ఉమాశంకర్ అన్నారు. ఉప్పునుంతల మండలంలోని వెలుటూరు గ్రామంలో శుక్రవారం సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆడ బిడ్డల చదువుల కోసం ఎంత అవమానాలు ఎదుర్కొని మహిళలకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. బాలమణి, వేదవతి, రజిత, లింగమయ్య, బాల్రాజు, మల్లయ్య, జంగమ్మ, సైదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్