శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద

54చూసినవారు
అచ్చంపేట పరిధిలోని శుక్రవారం శ్రీశైలం ప్రాజెక్టు వరద ప్రవాహం భారీగా పెరిగింది. 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 4, 64, 019 ఉండగా ఔట్ ఫ్లో 4, 91, 602 క్యూసెక్కులు కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 883. 80 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215. 80 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 208. 72 టీఎంసీలు ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్