దంతనూర్ లో వైద్య శిబిరాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్

1558చూసినవారు
దంతనూర్ లో వైద్య శిబిరాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్
వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూర్ గ్రామంలో గత నెల రోజులుగా తీవ్రమైన ఒళ్లునొప్పులు జ్వరాలతో బాధపడుతున్న రోగుల ఇళ్లను జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వన్, స్థానిక వైద్యాధికారి భవాని రెడ్డితో కలిసి శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గ్రామంలో రోగులకు నయం అయ్యేవరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని వైద్య బృందాన్ని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్