ప్రతి రోజు డాక్టర్స్ అందుబాటులో ఉండాలి: సరిత

64చూసినవారు
ప్రతి రోజు డాక్టర్స్ అందుబాటులో ఉండాలి: సరిత
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని పాల్వాయి గ్రామం లోని పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ను శనివారం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరిత సందర్శించారు. అనంతరం రోగుల అందజేసే మెడిసిన్ తనిఖీ చేసారు. ప్రతిరోజు సమయ పాలన పాటించి గ్రామస్థులకు అందుబాటులో ఉండాలని జెడ్పి చైర్ పర్సన్ సరిత డాక్టర్ నవీన్ కు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్