ప్రభుత్వ పాఠశాలలో ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే

70చూసినవారు
రాష్ట్రంలో విద్య రంగాన్ని పూర్తిస్థాయిలో పటిష్టపరుస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ 16వ వార్డు బోయపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో రిటైర్డ్ ఆర్టీసీ కంట్రోలర్ మునిమంద బుచ్చన్న గౌడ్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. విద్యార్థుల స్టడీకి సహకారం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సందర్భంగా పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్