మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యజ్ఞ మెమోరియల్

56చూసినవారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన యజ్ఞ మెమోరియల్
కల్వకుర్తి మున్సిపల్ పరిధిలోని సంజాపూర్ గ్రామానికి చెందిన లక్ష్మమ్మ అనారోగ్య రీత్యా బుధవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్