బాధిత కుటుంబాన్ని పరామర్శించ కాగ్రెస్ అధ్యక్షుడు

672చూసినవారు
బాధిత కుటుంబాన్ని పరామర్శించ కాగ్రెస్ అధ్యక్షుడు
కొల్లపూర్ నియోజకవర్గం కోడేర్ మండలం జానుంపల్లి గ్రామంలో జోగు భలస్వామి అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన కుటుంబానికి జానుంపల్లి గ్రామా కాగ్రెస్ అధ్యక్షుడు పి వేకంకట్ రెడ్డి పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం 5000/ రూపాయలు అందజేశారు. ఎదునూర్ గోపాల్ రెడ్డి, గానోజి రాజు, యస్ సి యల్ కార్యదర్శి పసుపుల నాగేంద్రం, చిన్న మంతయ్య, పర్లాగోల రాములు, ఏలూరి శేషయ్య, కాగ్రెస్ నాయకులు కుటుంబాన్ని పరామర్శిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్