అక్టోబర్ 5న గద్దర్ విగ్రహావిష్కరణ: ఎమ్మెల్యే

59చూసినవారు
అమ్రాబాద్ మండలం మన్నూరు గ్రామంలో గద్దర్ విగ్రహ ప్రతిష్టాపన పనులను ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ కోసం తన గానంతో పోరాటాన్ని ఉదృతం చేశారని తెలిపారు. గద్దర్ కాంస్య విగ్రహ దాత సత్యను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, అచ్చంపేట తాలూకా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చింతల రాజగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్