త్రినేత్ర రూపంలో గణేశుడు

67చూసినవారు
త్రినేత్ర రూపంలో గణేశుడు
రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ జిల్లాలో త్రినేత్రుడుగా గణేశుడు పూజలు అందుకుంటున్న ఏకైక ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే. వినాయకుడి మూడవ కన్ను జ్ఞానానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దేశంలోని నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు త్రినేత్రుడైన వినాయకుని దర్శనం చేసుకుని తమ కోరికలు నెరవేరాలని కోరుకుంటారు. తనను దర్శించే భక్తుల కోరికలన్నీ వినాయకుడు తీరుస్తాడని నమ్మకం. గణేశుడు ఇద్దరు భార్యలు సిద్ధి, బుద్ధిలతో పాటు ఇద్దరు కుమారులతో కలసి కొలువుదీరాడు.

సంబంధిత పోస్ట్