'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్

51చూసినవారు
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్
విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీ OTT పార్ట్‌నర్‌ ఫిక్స్ అయ్యింది. OTT ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఈ సినిమా డిజిటల్ హక్కులు దక్కించుకుంది. మరో 2 నెలల తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కృష్ణచైతన్య తెరకెక్కించిన ఈ మూవీలో నేహా శెట్టి, అంజలి హీరోయిన్లుగా నటించారు. హైపర్ ఆది, సాయికుమార్, గోపరాజు రమణరాజు కీలకపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్