పాకిస్తాన్‌పై 239 పరుగులు చేసి రికార్డు సృష్టించిన గంగూలీ

67చూసినవారు
పాకిస్తాన్‌పై 239 పరుగులు చేసి రికార్డు సృష్టించిన గంగూలీ
సౌరవ్ గంగూలీ మొత్తం 113 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 42 సగటుతో 7212 పరుగులు చేశాడు. గంగూలీ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 16 సెంచరీలు సాధించాడు. ఆ 16 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించడం విశేషం. బెంగళూరు వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో 239 పరుగులు చేశాడు దాదా. ఇదే అతని ఏకైక డబుల్ సెంచరీ. భారత్ తరఫున ఓ ఎడమచేతి వాటం బ్యాటర్‌ సాధించిన అత్యధిక టెస్టు స్కోరు ఇదే.

సంబంధిత పోస్ట్