దేశంలో బంగారం ధరలు పైపైకి

68చూసినవారు
దేశంలో బంగారం ధరలు పైపైకి
దేశంలో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం (22 క్యారెట్ల ) ధర రూ. 350లు, స్వచ్ఛమైన పసిడి (24 క్యారెట్ల ) ధర రూ. 380 చొప్పున పెరిగాయి. దీంతో హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 61,700 వద్దకు, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 67,310 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో రూ. 80,500 గా కొనసాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్