మళ్లీ పెరిగిన బంగారం ధరలు

61చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం ధరలు
దేశంలో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ పెరిగి.. వెండి ధరలు మాత్రం తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 200 పెరిగి.. రూ. 61,350 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.220 పెరిగి.. రూ. 66,930 గా ఉంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 300 తగ్గి.. రూ.80,200 గా ఉంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్