డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్ న్యూస్

64చూసినవారు
డిగ్రీ ఫెయిలైన వారికి గుడ్ న్యూస్
ఓయూ పరిధిలో డిగ్రీ చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. BA, BCOM, BSC ఇతర డిగ్రీ కోర్సుల్లో 2000-2019 వరకు ఫెయిలైన వారు ఈ నెల 15 వరకు ఫీజు చెల్లించాలని, అపరాధ రుసుముతో ఈ నెల 20 నుంచి 22 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. గతంలో ఒక్క సబ్జెక్టుకు రూ.10వేలుగా ఉన్న ఫీజును ఇప్పుడు రూ.2వేలకు తగ్గించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్