'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్

205134చూసినవారు
'ధరణి' బాధితులకు గుడ్‌న్యూస్
తెలంగాణ ప్రభుత్వం ధరణి బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కారించడానికి గడువును నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులందరూ దరఖాస్తులను నిర్ణీత గడువులోపు క్లియర్ చేయాలని సూచించింది. టైమ్‌లైన్ ప్రకారం.. తహాశీల్ధార్ 7 రోజులు, ఆర్డీఓ 3 రోజులు, అదనపు కలెక్టర్(రెవెన్యూ) 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో పరిష్కరించాలంచాలి.

సంబంధిత పోస్ట్