నూతన మద్యం విధానం ఖరారు.. నేటి నుంచి దరఖాస్తులు

5819చూసినవారు
నూతన మద్యం విధానం ఖరారు.. నేటి నుంచి దరఖాస్తులు
ఏపీలో రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకూ ఈ విధానం అమలులోకి ఉంటుంది. మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. అక్టోబర్ 9 వరకు దరఖాస్తు గడువు. 11న లాటరీ తీసి లైసెన్స్ ఖరారు చేస్తారు. 12 నుంచి లైసెన్సులు తీసుకున్న వారు మద్యం దుకాణాలు ప్రారంభిస్తారు.

సంబంధిత పోస్ట్