కరెంట్ షాక్.. భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు?

61చూసినవారు
కరెంట్ షాక్.. భారీగా పెరగనున్న విద్యుత్ ఛార్జీలు?
ఏపీలోని విద్యుత్‌ వినియోగదారులపై రూ.8,113 కోట్ల ఇంధన సర్దుబాటు ఛార్జీల మోత పడనుంది. యూనిట్‌కు రూ.4.14 నుంచి రూ.6.19 వరకు భారం పడొచ్చని అంచనా. మూడు డిస్కంలు దాఖలు చేసిన ప్రతిపాదనలపై APERC ఈ నెల 14 వరకు అభ్యంతరాల స్వీకరించనుంది. 18న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోనుంది. 2022-23లో విద్యుత్ కొనుగోళ్లకు చేసిన ఖర్చుకు సంబంధించి ఈ ఛార్జీల వసూలుకు NOVలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. అప్పుడు పలు కారణాలతో ఆగిన ప్రక్రియ ఇప్పుడు షురూ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్