ఉద్యోగులకు గుడ్​‌న్యూస్​: ఆగస్ట్​ 1 నుంచి జీతాలు పెంపు!

62చూసినవారు
ఉద్యోగులకు గుడ్​‌న్యూస్​: ఆగస్ట్​ 1 నుంచి జీతాలు పెంపు!
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్​ న్యూస్​! 7వ వేతన సంఘం సిఫార్సులను ఆగస్ట్ 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. 7 లక్షల మందికిపైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అసెంబ్లీ సమావేశాల్లో సీఎం సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మూతవేతనంలో 27.5 శాతం పెంచాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్ రావు నేతృత్వంలోని 7వ వేతన సంఘం సూచించింది.

సంబంధిత పోస్ట్