ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. వర్షం ముప్పు లేదు

66చూసినవారు
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. వర్షం ముప్పు లేదు
ఐపీఎల్ ఫ్యాన్స్‌కి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నేడు జరిగే రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరుకు వర్షం ముప్పు లేదని తెలిపింది. ఈ మ్యాచ్‌కు వాతావరణం వేడిగా, ఉక్కపోతగా ఉండనుంది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం చూపే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కు మొగ్గు చూపే ఛాన్స్ ఎక్కువ. చెపాక్‌ వేదికగా ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు జరగ్గా ఐదుసార్లు ఛేజింగ్ జట్టే విజయం సాధించింది.

సంబంధిత పోస్ట్