ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్

58చూసినవారు
ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్
ఏపీలో మద్యం ప్రియులకు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర శుభవార్త చెప్పారు. ఏపీలో రూ.99కే నాణ్యమైన మద్యం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఈరోజు రాత్రికి లేదా రేపు కొత్త మద్యం పాలసీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని తెలిపారు. అప్లికేషన్ ఫీజు రూ.2 లక్షలుగా నిర్ధారించామన్నారు. దసరా కంటే ముందే నూతన మద్యం పాలసీని అందుబాటులోకి తెస్తామని వివరించారు.

సంబంధిత పోస్ట్