10th క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్

102778చూసినవారు
10th క్లాస్ విద్యార్థులకు గుడ్ న్యూస్
తెలంగాణలో ఈనెల 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు 5 నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించినట్లు ఎస్ఎస్సీ బోర్డు తెలిపింది. ఆ తర్వాత వస్తే పరీక్ష రాసేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా ఇంటర్ పరీక్షలకూ 5 నిమిషాల నిబంధనను అమలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్