భారతీయ కంపెనీలకు అమెరికా రాయబారి వార్నింగ్

61చూసినవారు
భారతీయ కంపెనీలకు అమెరికా రాయబారి వార్నింగ్
రష్యాపై ఆంక్షలను ఉల్లంఘించే భారతీయ కంపెనీలు వాటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ హెచ్చరించారు. ‘అమెరికా, సహా మిత్రదేశాలన్నీ మరో దేశాన్ని ఆక్రమించాలనే ఆలోచనకు వ్యతిరేకం. భారత్‌ ఇది దృష్టిలో పెట్టుకుని రష్యాకు పరోక్షంగా సాయపడుతున్న సంస్థలను గుర్తించడంలో సహకరిస్తుందని ఆశిస్తున్నా. US, దాని మిత్రదేశాలతో వ్యాపారం చేసేటప్పుడు ఈ కంపెనీలు పరిణామాలు ఎదుర్కొంటాయి’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్