మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.60 వేలు ఇస్తున్న కేంద్రం

78చూసినవారు
మహిళలకు గుడ్‌న్యూస్.. రూ.60 వేలు ఇస్తున్న కేంద్రం
మహిళలకు మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం Krishi Sakhi Yojana పథకం అమలు చేయనున్నట్లు సమాచారం. స్త్రీలు కూడా వ్యవసాయంలో నిమగ్నమయ్యేలా, వారి జీవనోపాధిని మెరుగుపర్చుకునేలా, మహిళలకు ఉద్యోగాలు కల్పించడానికి ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీనిని కృషి సఖి ప్రాజెక్ట్ లక్పతి దీదీ యోజన కింద అమలు చేయనున్నారు. దీని ద్వారా మహిళలు సంవత్సరానికి రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు ఆదాయం పొందుతారు.

సంబంధిత పోస్ట్