డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు

80చూసినవారు
డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు సుప్రీం కోర్టు నోటీసులు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు గురువారం సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో ‘గడియారం’ గుర్తుపై ఇటీవల ఎన్సీపీ నేత శరద్‌పవార్‌ సుప్రీంను ఆశ్రయించడంతో అజిత్‌‌కు సుప్రీం నోటీసులు ఇచ్చింది. 'గడియారం' గుర్తు వల్ల తమ ఓట్లు కోల్పోవాల్సి వస్తుందని శరద్‌పవార్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా దీనిపై సుప్రీం 'గడియారం' గుర్తును అజిత్ పవార్‌ను ఉపయోగించుకోవచ్చని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్