శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఘనంగా దసరా మహోత్సవాలు

63చూసినవారు
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఘనంగా దసరా మహోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి మయూర వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. పూజలు, అర్చనల అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కళాకారుల విన్యాసాలు భక్తులను కనువిందు చేశాయి. మహోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రేపు స్వామివారు రావణ వాహన సేవలో దర్శనం ఇస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్