భారత్ కు తీవ్ర అన్యాయం!

65చూసినవారు
WT20 వరల్డ్ కప్ లో బాగంగా శుక్రవారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియాకు తీవ్ర అన్యాయం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ప్లేయర్ అమేలియా కెర్ క్లియర్ రనౌట్ అయినా అంపైర్లు నాటౌట్ గా ప్రకటించారు. దీనిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ తోపాటు సిబ్బంది కూడా వారితో వాగ్వాదానికి దిగారు. కానీ అంపైర్లు చివరకు దీనిని డెడ్ బాల్ గా ప్రకటించారు. ప్రస్తుతం ఈ రనౌట్ వివాదాస్పదంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్