గ్రూప్-1 పరీక్ష.. తల్లిని చూసి తల్లడిల్లిన చిన్నారి (వీడియో)

52చూసినవారు
తెలంగాణలో తొలి రోజు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష సందర్భంగా హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా రావడంతో ఆమెను పరీక్షకు అనుమతించ లేదు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తనను అనుమతించాలని బతిమాలింది. అయినప్పటికీ అనుమతించ లేదు. అయితే, తల్లి ఏడుపును చూసిన ఆమె బిడ్డ తల్లడిల్లిపోయాడు. ఆ చిన్నారి కూడా ఏడవడం కలిచివేసింది.

సంబంధిత పోస్ట్