సీఎం, మంత్రులతో కలసి గవర్నర్ గ్రూప్ ఫోటో

57చూసినవారు
తెలంగాణ నూతన గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గ్రూప్ ఫోటో దిగారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్